స్టార్ హీరోయిన్ పూజా హెగ్దేని చంపేస్తామంటూ బెదిరింపులు, దుబాయ్‌లో గొడవే కారణమా?

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (11:47 IST)
ఈమధ్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దేపై ఓ డేంజర్ వార్త హల్చల్ చేస్తోంది. ఆమెను చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తను పాపులర్ ఫోటోగ్రాఫర్ తన సోషల్ మీడియా పేజీలో పెట్టడంతో ఈ అనుమానం మరింత బలపడినట్లయింది. ఇంతలో ఆ పోస్టును డిలిట్ చేసేసారు. ఈ గందరగోళం పోస్టుతో పూజా హెగ్దే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
 
ఐతే దీనిపై పూజా హెగ్దే టీమ్ సభ్యులు అవాస్తవాలు, గాలి వార్తలు అంటూ కొట్టిపారేశారు. ఇలాంటి వార్తలను ఎవరు పుట్టిస్తారో తమకు తెలియడంలేదనీ, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నదంటా అవాస్తవమని చెప్పారు. కానీ ఆమధ్య దుబాయ్ లో పూజా హెగ్దేతో ఎవరో గొడవపెట్టుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ బ్యాచే ఈమెకి ఇలాంటి సందేశాలను పంపినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments