Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.80 లక్షలిస్తే అలా నటిస్తా.. ఎవరు..?

పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టిన భామ. ఆ తరువాత అడపాదడపా అఖిల్, ఆ తరువాత హృతిక్ రోషన్‌లతో నటించి ఆ తరువాత బాలీవుడ్‌లో అవకాశం రాకపోవడంతో సైలెంట్ అయిపోయింది.

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (12:00 IST)
పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టిన భామ. ఆ తరువాత అడపాదడపా అఖిల్, ఆ తరువాత హృతిక్ రోషన్‌లతో నటించి ఆ తరువాత బాలీవుడ్‌లో అవకాశం రాకపోవడంతో సైలెంట్ అయిపోయింది. అయితే తెలుగులో డిజె (దువ్వాడ జగన్నాథం) పేరుతో ఒక సినిమాలో నటిస్తోంది. ఈనెలే ఆ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అయితే పూజా మాత్రం రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా అడుగుతోందట. రూ.80 లక్షల రూపాయలు ఇస్తేనే నటిస్తానని లేకుంటే లేదని తేల్చి చెప్పోస్తోందట. తాజాగా ఒక నిర్మాత తన సినిమాలో నటించమని అడిగితే ఒక్కసారిగా ఇంత మొత్తం ఇవ్వాలందట. తగ్గించుకోమని ఎంత అడిగినా ఆమె మాత్రం ఒప్పుకోలేదట. దీంతో నిర్మాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. 
 
సినిమాలో నటించకపోయినా ఫర్వాలేదు కానీ అనుకున్నంత రెమ్యునరేషన్ ఇస్తేనే నటించాలని పూజా నిర్ణయం కూడా తీసేసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనలో కూడా ఉన్నారట హెగ్డే. అయితే పూజా వ్యవహారంపై తెలుగు సినీపరిశ్రమలో చర్చ మొదలైంది. కొత్తగా వచ్చిన హీరోయిన్ ఇంత డిమాండ్ చేస్తే టాప్ హీరోయిన్లు ఎంత డిమాండ్ చేయాలని చెవులు కొరుక్కుంటున్నారు సినీ వర్గాలు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments