Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నియిన్ సెల్వన్ హీరోల కంటే ఐశ్వర్య రెమ్యునరేషన్ అధికమా?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:45 IST)
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం "పొన్నియిన్ సెల్వన్". సెప్టెంబరు 30 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. అయితే, ఇపుడు ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందుకున్న పారితోషికాలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరికి ఎక్కువ పారితోషికం ముట్టిందనేది అమితాసక్తిని రేకెత్తిస్తుంది.

ముఖ్యంగా, చియాన్ విక్రమ్ తీసుకున్న పారితోషికం ఎంత? ఐశ్వర్య రాయ్‌కు ఎంత ఇచ్చారు? త్రిషకు ఎంత మేరకు చెల్లించారు? మరో ఇద్దరు హీరోలైన జయం రవి, కార్తీలకు ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చారన్న దానిపై ఆసక్తకర చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు చియాన్ విక్రమ్‌కు రూ.12 కోట్లు, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కురూ.10 కోట్లు, జయం రవికి రూ.8 కోట్లు, హీరో కార్తీకి రూ.5 కోట్లు, హీరోయిన్ త్రిషకు రూ.2.5 కోట్ల మేరకు పారితోషికంగా ఇచ్చారన్న ప్రచారం సాగుతుంది.

ఇందులో జయం రవి కంటే హీరో కార్తీకి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ ఈ చిత్రంలో జయం రవి ప్రధాన పాత్రను పోషించారు. దీంతో పాత్ర ఆధారంగా ఆయనకు కార్తీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments