Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నియిన్ సెల్వన్ హీరోల కంటే ఐశ్వర్య రెమ్యునరేషన్ అధికమా?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:45 IST)
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం "పొన్నియిన్ సెల్వన్". సెప్టెంబరు 30 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. అయితే, ఇపుడు ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందుకున్న పారితోషికాలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరికి ఎక్కువ పారితోషికం ముట్టిందనేది అమితాసక్తిని రేకెత్తిస్తుంది.

ముఖ్యంగా, చియాన్ విక్రమ్ తీసుకున్న పారితోషికం ఎంత? ఐశ్వర్య రాయ్‌కు ఎంత ఇచ్చారు? త్రిషకు ఎంత మేరకు చెల్లించారు? మరో ఇద్దరు హీరోలైన జయం రవి, కార్తీలకు ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చారన్న దానిపై ఆసక్తకర చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు చియాన్ విక్రమ్‌కు రూ.12 కోట్లు, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కురూ.10 కోట్లు, జయం రవికి రూ.8 కోట్లు, హీరో కార్తీకి రూ.5 కోట్లు, హీరోయిన్ త్రిషకు రూ.2.5 కోట్ల మేరకు పారితోషికంగా ఇచ్చారన్న ప్రచారం సాగుతుంది.

ఇందులో జయం రవి కంటే హీరో కార్తీకి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ ఈ చిత్రంలో జయం రవి ప్రధాన పాత్రను పోషించారు. దీంతో పాత్ర ఆధారంగా ఆయనకు కార్తీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments