నీళ్లు ఎక్కువగా తాగండి.. పాయల్ రాజ్ పుత్

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (12:20 IST)
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పాయల్ చేతికి ఐవి ఫ్ల్యూయెడ్స్ పెట్టుకుని షూటింగ్‌లో పాల్గొంది. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం కోసం అలా చేయలేదు. ఆమెకు ఆరోగ్యం  బాగోలేదని.. దాంతోఐవీ ద్వారా ఫ్లూయిడ్స్ తీసుకుంటేనే ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంది. 
 
ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో తెలియజేసింది. ఆమె ఎక్కువగా నీళ్లు తాగకపోవడంతో కిడ్నీ సమస్య వచ్చింది. నీళ్లు ఎక్కువగా తాగకపోవడంతో కిడ్నీ ఇన్ఫెక్షన్‌కి గురైంది. 
 
అందుకే అందరూ నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నానని పాయల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యాంటిబయోటిక్స్ తీసుకుంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నానని.. అంతా నార్మల్ అవుతుందని బాధపడనక్కర్లేదని చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రామచంద్రాపురం వద్ద షూటింగ్‌లో పాల్గొంటోంది. "మంగళవారం" అనే సినిమాల్లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments