Webdunia - Bharat's app for daily news and videos

Install App

''వేదాళం'' స్టోరీపై ఫోకస్ పెట్టిన పవన్...నేసన్ కాంబోలో...

పవన్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు. పవన్ త్రివ

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (12:12 IST)
పవన్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు.  పవన్ త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా జిల్లా డైరెక్టర్ నేసన్‌తో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు (బుధవారం) జరిగాయి.
 
ఈ సినిమా పవన్ కెరీర్లో 23వ చిత్రం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ నేసన్ గతంలో తమిళ స్టార్ హీరో విజయ్‌తో జిల్లా అనే సినిమాను తెరకెక్కించాడు. అజిత్ హీరోగా ''వేదాళం'' స్టోరీపై పవన్ బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, పవన్‌తో సంప్రదింపులు చేస్తున్నాడట. 
 
ఈ రీమేక్‌ను తాను నిర్మిస్తానని ఆయన ముందుకొచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. మొత్తానికి ఓవైపు డాలీ, మరోవైపు నేసన్, ఇంకోవైపు త్రివిక్రమ్‌లతో పవన్ బిజీ అన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments