Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్ తెలుగు రీమేక్.. పవర్ స్టార్, నయనతార కలిసి నటిస్తారా? (video)

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (13:09 IST)
పింక్ సినిమా తెలుగులోకి రీమేక్ కానుంది. ఈ సినిమా హిందీలో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాలో అమితాబ్ లాయర్‌గా అదరగొట్టాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రలో అజిత్ అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా రీమేక్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. తెలుగు పింక్‌ను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తారని తెలుస్తోంది. 
 
ఇక వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈయన గతంలో ఓ మై ఫ్రెండ్, ఎం సి ఏ వంటి చిత్రాలు తెరకెక్కించారు. అది అలా ఉంటే ఈ సినిమాలో పవన్ సరసన ఏ హీరోయిన్ నటించనుందనే అంశంపై చర్చ సాగుతోంది.
 
ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు లేడి సూపర్ స్టార్ నయనతారను ఈ చిత్రంలో పవన్ సరసన నటింప చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. నయన్, పవన్ గతంలో కలిసి నటించక పోవడంతో ఈ జంట కలిసి నటిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments