నయనతార సంచలన నిర్ణయం: ఆస్తులన్నీ ఆయన పేరు మీద మార్చేసిందట!

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (14:48 IST)
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార సంచలన నిర్ణయం తీసుకుందట. పెళ్లికి తర్వాత హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార తన ఆస్తులను మొత్తం విగ్నేశ్ పేరుమీదకి మార్చేసిందట. కోలీవుడ్‌లో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్‌గా మారింది. 
 
ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అతని పేరిట రాయడం..అభిమానులకు నచ్చలేదు. ఈరోజుల్లో పెళ్లి బంధం అనేది ఓ గేమ్ లా అయిపోయింది. ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో ఎవ్వరు ఊహించలేకపోతున్నారు. 
 
అలాంటిది నయన్ తన ఆస్తులను విగ్నేశ్ శివన్ పేరుపై మార్చారు అని న్యూస్ వైరల్ కావడం సంచలనంగా మారింది. 
 
నయన్ తెలిసి తెలిసి ఇంత పెద్ద తప్పు ఎలా చేశారు అంటూ..అభిమానులు మండిపడుతున్నారు. ఏది ఏమైన నయన్ విగ్నేశ్ మాయలో ఇలాంటి పనిచేసిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

తర్వాతి కథనం
Show comments