Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ బుల్లితెర నటిపై రచ్చ... పెళ్లికి ముందే అబార్షన్... అందుకే మొగుడు సూసైడ్ అంటూ...

తమిళ ప్రముఖ బుల్లితెర నటి నందిని భర్త కార్తికేయన్‌ (30) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవటం గతంలో సంచలనమైంది. కార్తికేయన్‌ చెన్నైలో జిమ్‌ను నడిపారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో ఎనిమిది నెలల కిత్రం నందినిన

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (17:35 IST)
తమిళ ప్రముఖ బుల్లితెర నటి నందిని భర్త కార్తికేయన్‌ (30) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవటం గతంలో సంచలనమైంది. కార్తికేయన్‌ చెన్నైలో జిమ్‌ను నడిపారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో ఎనిమిది నెలల కిత్రం నందినిని వివాహం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిరోజుల కిత్రం జిమ్‌ను మూసేశారు. ఇటీవల నందిని నుంచి విడిపోయారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 
 
అయితే కార్తీకేయన్ తల్లి మాత్రం నందినినే తన కుమారుడి ఆత్మహత్యకు కారణమని అప్పట్లో ఆరోపణలు చేసింది. అయితే నందిని కుటుంబీకులు కార్తీకేయన్ తల్లి ఆరోపణలను కొట్టిపారేశారు. కార్తీకేయన్‍‌కు వేరొక యువతితో సంబంధాలుండటంతోనే నందిని అతనికి దూరమైందని.. కార్తీకేయన్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. లక్షల్లో అప్పులు చేసి తిరిగి చెల్లించలేకే కార్తీకేయన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో కార్తీకేయన్ తల్లి పలు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. కార్తీకేయన్, నందిని ప్రేమించిన కాలంలో ఆమె ఓ నటి అని తమకు తెలియదని.. పెళ్లికి ముందే నందిని తమ ఇంట్లో వున్నారని.. ఆ సమయంలో గర్భం దాల్చి.. అబార్షన్ కూడా చేయించుకున్నానని తన వద్దే నందిని చెప్పినట్లు కార్తీకేయన్ తల్లి వెల్లడించింది. కార్తీకేయన్ వెన్నిలా అనే యువతిని ప్రేమించిన విషయం నందినికి తెలుసు. వెన్నిలా ఆత్మహత్యకు కూడా నందిని కారణమని ఆమె ఆరోపించింది. ఐతే ఆ తర్వాత విషయం చల్లగా చల్లారిపోయింది. నందిని మాత్రం తనదైన స్టయిల్లో బుల్లితెరపై కనిపిస్తూ ముందుకు దూసుకువెళుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments