Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరోలపై గీతా ఆర్ట్స్ క్రేజీ ప్రాజెక్టులు..

గీతా ఆర్ట్స్ పతాకంపై ప్రస్తుతం గీత గోవిందం సినిమా రూపుదిద్దుకోనుంది. త్వరలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ పతాకంపై మెగా హీరోలపై సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముగ్గురు మెగా హీరోల‌తో

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (17:17 IST)
గీతా ఆర్ట్స్ పతాకంపై ప్రస్తుతం గీత గోవిందం సినిమా రూపుదిద్దుకోనుంది. త్వరలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ పతాకంపై మెగా హీరోలపై సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముగ్గురు మెగా హీరోల‌తో మూడు డిఫరెంట్ ప్రాజెక్టులు చేయ‌నున్న‌ట్టు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ హీరోలుగా అల్లు అరవింద్ క్రేజీ ప్రాజెక్టులు చేయనున్నారు. 
 
వీరిలో చిరంజీవి సినిమా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్ సినిమాల‌కి సంబంధించిన క్లారిటీ రావ‌ల‌సి ఉంది. చిరు ప్ర‌స్తుతం సైరా సినిమాతో బిజీగా ఉండ‌గా, వ‌రుణ్ తేజ్ ఎఫ్‌2 చిత్రంతో పాటు సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ డైరక్టర్ ఎవరో తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments