Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉండలేకపోతున్నా... రెండోపెళ్లి చేస్కోవాలని చూస్తున్నా... మనీషా కొయిరాలా...

నెల్లూరు నెరజాణ... అనే పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య ఓ ఊపు ఊపిన నటి మనీషా కొయిరాలా. బొంబాయి, ఒకే ఒక్కడు, క్రిమినల్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన మనీషా కొయిరాలా రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదట. నేపాల్ దేశానికి చెందిన మనీషా, బాలీవుడ్ ఇండస్ట

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (17:34 IST)
నెల్లూరు నెరజాణ... అనే పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య ఓ ఊపు ఊపిన నటి మనీషా కొయిరాలా. బొంబాయి, ఒకే ఒక్కడు, క్రిమినల్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన మనీషా కొయిరాలా రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదట. నేపాల్ దేశానికి చెందిన మనీషా, బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచిమంచి అవకాశాలనే రాబట్టింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తూ కేన్సర్ వ్యాధి బారిన పడింది. 
 
ఐతే వెంటనే అమెరికా వెళ్లి వ్యాధికి చికిత్స చేయించుకుంది. వ్యాధి తగ్గిపోవడంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అలాగే ఒంటరిగా జీవితాన్ని గడపడం బోరింగుగా ఉందనీ, అందువల్ల రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. ఐతే మనీషా ఈ రెండో పెళ్లి చేసుకునైనా కుదురుగా ఉంటుందా లేక మళ్లీ విడాకులు అంటుందోనని బాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments