Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో సుహాసిని మణిరత్నం కుమారుడిపై దొంగలదాడి.. దోపిడి

సినీ నటి సుహాసిని, దర్శక దిగ్గజం మణిరత్నం దంపతుల కుమారుడు నందన్‌‍ ఇటలీలో దోపిడీకి గురయ్యాడు. అతనిపై కొందరు దొంగలు దాడి చేసి అతనివద్ద ఉన్న సొమ్మంతా దోచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరి

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (13:24 IST)
సినీ నటి సుహాసిని, దర్శక దిగ్గజం మణిరత్నం దంపతుల కుమారుడు నందన్‌‍ ఇటలీలో దోపిడీకి గురయ్యాడు. అతనిపై కొందరు దొంగలు దాడి చేసి అతనివద్ద ఉన్న సొమ్మంతా దోచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇటలీలోని వెనిస్ నగరంలో ఉన్న నందన్‌ ఓ హోటల్ వద్ద నిలబడివుండగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేసి చేతిలో ఉన్న డబ్బంతా దోచుకుని పారిపోయారు. దీంతో అతను సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడం కూడా కష్టమైంది. 
 
ఈ విషయం తెలుసుకున్న సుహాసిని వెంటనే స్పందించి ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలుపుతూ.. వెనిస్ ఎయిర్‌పోర్ట్‌ దగ్గరలోని వారెవరైనా సాయం చేయండని కోరింది. దీంతో అక్కడివారు నందన్‌కి కావాల్సిన సహాయం అందించడంతో అతను సురక్షితంగా హోటల్‌కి చేరుకున్నాడు. సహాయం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సుహాసిని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments