Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకి ఆ ముగ్గురులో విలన్ ఎవరు..? (video)

Webdunia
గురువారం, 16 జులై 2020 (13:34 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తర్వాత చాలా కథలు విని ఫైనల్‌గా గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుంది. ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
కరోనా లేకపోతే ఈపాటికే సెట్స్ పైకి వెళ్లేది. అయితే... షూటింగ్స్‌కి పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు షూటింగ్ చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఇందులో మహేష్‌ బాబుకి దీటుగా విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారని తెలిసింది. 
 
అయితే.... కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామిలను సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురిలో ఒకరిని ఈ మూవీలో విలన్ పాత్రకు ఎంపిక చేస్తారని అంటున్నారు. అయితే... ఇంతవరకు ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో ఈ క్రేజీ మూవీలో విలన్ పాత్రను పోషించే అవకాశం ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరి... ఉపేంద్ర, సుదీప్, అరవింద స్వామి.. ఈ ముగ్గురిలో ఎవర్ని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments