Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు పిల్లల తల్లి మూడోపెళ్లి, 40 ఏళ్లకి దగ్గరపడుతున్న నటి వనిత థర్డ్ మ్యారేజ్ నిజమేనా?

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (11:40 IST)
తెలుగులో దేవి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న వనిత గుర్తుండే వుంటుంది. ఆమెకి ఆ చిత్రం తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఎప్పుడూ వార్తల్లో మాత్రం వుంటూనే వుంటుంది. తమిళ బిగ్ బాస్ షోతో కాస్తంత పాపులరయ్యింది. ఇప్పుడు మళ్లీ మూడో పెళ్లితో వార్తల్లోకి వచ్చేసింది.
 
ఆమె 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకున్నది. కొంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. ఈ క్రమంలో వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. కానీ ఆకాశ్‌తో కొన్ని మనస్పర్థల కారణంగా అతడి నుంచి విడిపోయి 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది.
 
ఐతే కొంతకాలానికి అతడికి కూడా విడాకులు ఇచ్చేసింది. మళ్లీ ఇప్పుడు మూడోపెళ్లి వార్తలు వస్తున్నాయి. పలు సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్‌గా పని చేసే పీటర్ పాల్ అనే వ్యక్తిని వనిత పెళ్లాడుతున్నట్లు పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

సంబంధిత వార్తలు

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments