Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు కోసం నమ్రతకు కథ చెప్పిన కేజీఎఫ్ డైరెక్టర్... రిజల్ట్ ఏంటి?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (20:39 IST)
కెజిఎఫ్‌ సినిమా ఏ రేంజ్‌లో విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. యాష్ హీరోగా ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. అంతేకాదు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను తెలుగు, తమిళం, కన్నడ సినీపరిశ్రమలో టాప్ డైరెక్టర్ల టాప్ స్థాయికి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ మరికొన్ని సినిమాలపై దృష్టి పెట్టారు.
 
ఈసారి టాప్ మోస్ట్ సినీప్రముఖులపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగులో మహేష్ బాబు కోసం ప్రశాంత్ నీల్ ఒక కథను సిద్థం చేయడమే కాకుండా ఆ కథను స్వయంగా ఆయన సతీమణి నమ్రతకు వివరించారట. కథను విన్న నమ్రత చాలా బాగుందని చెప్పిందట. అంతేకాదు మహేష్ కాల్షీట్లు తాను తీసిస్తానని, ఈ సినిమాలో ఖచ్చితంగా ఆయన నటిస్తారని హామీ కూడా ఇచ్చిందట. 
 
ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్థమవుతున్నారు మహేష్ బాబు. ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎక్కడా ఖాళీ లేకుండా సినిమాలు కంటిన్యూగా చేయాలన్నది మహేష్ ఆలోచన. అందుకే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు ఆయన ముందడుగు వేస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments