Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు కోసం నమ్రతకు కథ చెప్పిన కేజీఎఫ్ డైరెక్టర్... రిజల్ట్ ఏంటి?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (20:39 IST)
కెజిఎఫ్‌ సినిమా ఏ రేంజ్‌లో విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. యాష్ హీరోగా ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. అంతేకాదు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను తెలుగు, తమిళం, కన్నడ సినీపరిశ్రమలో టాప్ డైరెక్టర్ల టాప్ స్థాయికి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ మరికొన్ని సినిమాలపై దృష్టి పెట్టారు.
 
ఈసారి టాప్ మోస్ట్ సినీప్రముఖులపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగులో మహేష్ బాబు కోసం ప్రశాంత్ నీల్ ఒక కథను సిద్థం చేయడమే కాకుండా ఆ కథను స్వయంగా ఆయన సతీమణి నమ్రతకు వివరించారట. కథను విన్న నమ్రత చాలా బాగుందని చెప్పిందట. అంతేకాదు మహేష్ కాల్షీట్లు తాను తీసిస్తానని, ఈ సినిమాలో ఖచ్చితంగా ఆయన నటిస్తారని హామీ కూడా ఇచ్చిందట. 
 
ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్థమవుతున్నారు మహేష్ బాబు. ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎక్కడా ఖాళీ లేకుండా సినిమాలు కంటిన్యూగా చేయాలన్నది మహేష్ ఆలోచన. అందుకే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు ఆయన ముందడుగు వేస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments