Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్యతో సాయిపల్లవినా? లేకుంటే కీర్తి సురేషా?

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (12:13 IST)
టాలీవుడ్ హీరో నాగ చైతన్య మత్స్యకారుల కథతో సినిమా చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మిస్తున్న పేరులేని చిత్రం #NC23గా తెరకెక్కుతోంది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనుంది.
 
పాన్-ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇంకా చందూ మొండేటి మునుపటి చిత్రం "కార్తికేయ 2" దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతమైంది.
 
ఇదే సక్సెస్ మోడ్‌లో చైతూతో కొత్త సినిమాను బంపర్ హిట్ చేయాలని చందు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఈ సినిమాలో దర్శకుడు చందూ మొండేటి సాయి పల్లవిని నటింపజేయాలని భావిస్తున్నాడు. ఎందుకంటే ఈ చిత్రానికి బలమైన నటనతో తీసిన నటి అవసరం. అలాగే కీర్తి సురేష్ పేరు కూడా ఈ సినిమా కోసం వినిపిస్తోంది. 
Sai Pallavi
 
సాయి పల్లవి గతంలో శేఖర్ కమ్ముల "లవ్ స్టోరీ"లో నాగ చైతన్యతో కలిసి పనిచేసినందున, నాగ చైతన్య- కీర్తి సురేష్‌ల జోడి రిఫ్రెష్ అవుతుందని టీమ్‌లోని కొందరు భావిస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరిని చందూ సెలెక్ట్ చేస్తారనేది తెలియాలంటే వేచి వుండాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments