స్వాగ్ కోసం గ్లామర్‌గా మారిన మీరా జాస్మిన్

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (11:58 IST)
పందెంకోడి ఫేమ్ మీరా జాస్మిన్ ఇటీవలే తెలుగు సినిమాలోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. "విమానం" చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. తాజాగా శ్రీవిష్ణు కొత్త సినిమాలో పూర్తి నిడివి పాత్ర పోషిస్తోంది. శ్రీవిష్ణు,  రీతూ వర్మ ప్రధాన జంటగా నటించిన "స్వాగ్"లో మీరా జాస్మిన్ రెండవ కథానాయికగా నటిస్తుంది.
 
నలభై ఏళ్ల వయసులో ఉన్న మీరా జాస్మిన్ స్లిమ్‌గా మారి గ్లామర్‌గా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫోటోషూట్‌ల నుండి ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అదేవిధంగా మలయాళ సినిమాల్లోనూ కీలక పాత్రలు చేస్తోంది. భద్ర, గుడుంబా శంకర్ వంటి చిత్రాలలో ప్రధాన కథానాయికగా మీరా జాస్మిన్ నటించింది. తెలుగులో వరుస విజయాలను సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments