Webdunia - Bharat's app for daily news and videos

Install App

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

సెల్వి
గురువారం, 2 జనవరి 2025 (19:03 IST)
ప్రముఖ నటి కీర్తి సురేష్ ఇటీవలే వైవాహిక జీవితంలోకి ప్రవేశించింది. తాజాగా కీర్తి తన ప్రేమ కథ, ఆంటోనీ థాటిల్‌తో వివాహం గురించి వివరాలను పంచుకుంది. తాను 12వ తరగతి చదువుతున్నప్పుడే తమ రిలేషన్‌షిప్‌ ప్రారంభమైందని, 2010లో ఆంటోనీ తనకు ఇచ్చిన ఛాలెంజ్‌తో ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. 
 
"మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాము" అని కీర్తి చెప్పింది. ఆంటోనీ తనకు 2016లో ప్రామిస్ రింగ్ ఇచ్చాడని, తమ బంధాన్ని మరింత బలపరిచిందని తెలిపింది. ఆమె తన వివాహం వరకు ఆ ఉంగరాన్ని ధరించింది. ఆమె అనేక చిత్రాలలో కూడా ఇది కనిపిస్తుంది.
 
ఎంతో కాలంగా తాము ఊహించుకున్న క్షణమే తమ పెళ్లి కల సాకారమైందని కీర్తి తెలిపింది. ఆంటోనీ తన కంటే ఏడేళ్లు పెద్దవాడని, గత ఆరేళ్లుగా ఖతార్‌లో పనిచేస్తున్నాడని ఆమె వెల్లడించింది. "ఆంటోని నా జీవిత భాగస్వామిగా ఉండటం నా అదృష్టం" అని పేర్కొంది.
 
సమంత, విజయ్, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మితో సహా సినీ పరిశ్రమలోని కొంతమందికి మాత్రమే తమ సంబంధం గురించి తెలుసునని నటి పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments