Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. కత్రినా కైఫ్‌కు పంటి నొప్పి.. మొహం వాచిపోయిందట.. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదట...

బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్‌ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా ఉంది. దీనికి తోడు పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్న కత్రినాకు మొహం వాచిపోయిందట. గత కొన్ని రోజులుగా తాను షూటింగులతో బిజీగా ఉండడంతో డెంటిస్ట్‌

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (11:15 IST)
బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్‌ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా ఉంది. దీనికి తోడు పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్న కత్రినాకు మొహం వాచిపోయిందట.  గత కొన్ని రోజులుగా తాను షూటింగులతో బిజీగా ఉండడంతో డెంటిస్ట్‌ను సంప్రదించలేకపోయిందట. యాంటీ బయోటిక్స్ వాడి కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ ఆమె ముఖం మాత్రం వాచిపోయిందట. 
 
వైద్యుడిని సంప్రదించడం ద్వారా సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. ఇటీవల బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లిన కత్రినాను పరీక్షించిన వైద్యులు ఇప్పుడే సర్జరీ చేయాలని చెప్పారట. ఎందుకంటే, ఇన్ ఫెక్షన్ ఉందని, అది పూర్తిగా తగ్గే వరకు సర్జరీ చేసే ప్రసక్తే లేదన్నారట. కత్రినా కైఫ్ గత వారం నుంచి పంటి నొప్పితో ఇబ్బంది పడుతోంది.

ప్రస్తుతం ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్తున్నారు. మంగళవారం సాయంత్రం కత్రినా కైఫ్‌కు ఆపరేషన్ చేయాలని వైద్యులు భావిస్తున్నారట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)

రైలు ప్రయాణికుడిపై దాడి ఘటన : బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments