Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా పట్టుకున్న సీన్లను కట్ చేయడంతో కాజల్‌కు చిర్రెత్తుకొచ్చిందట..?

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (17:55 IST)
టాలీవుడ్ చందమామకు కోలీవుడ్ సెన్సార్ బోర్డుపై కోపమొచ్చింది. ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఇన్ని కట్లా అంటూ ఆమె ఫైర్ అవుతోంది. ఇలా కత్తిరించడం తనకు నచ్చలేదట. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన పారిస్ పారిస్ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో సక్సెస్ అయిన క్వీన్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది.
 
ఇటీవల ఈ సినిమా సెన్సార్ ముందుకు తీసుకెళ్ళారు. అయితే అక్కడ సినిమా టీంకి పెద్ద షాక్ తగిలింది. సినిమాలో అసభ్యకర సన్నివేశాలున్నాయన్న సెన్సార్ బోర్డు ఏకంగా 25 సీన్లను కట్ చేసేసింది. దీంతో కాజల్‌కు చిర్రెత్తుకొచ్చింది. దక్షిణాదిలో అన్ని బాషల్లో క్వీన్‌ను రీమేక్ చేశాం. అసలు సెన్సార్ వాళ్ళు ఎందుకు అన్ని కట్లు చేశారో అర్థం కాలేదు. 
 
మేము ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించలేదు. సెన్సార్ వాళ్ళు కట్ చేసిన సీన్లలో నిజంగా అందరి జీవితాల్లో జరిగేవే. ఆ సన్నివేశాలను తిరిగి సినిమాలో పెట్టాలని కోరుతోంది కాజల్. మొదట్లో కోపంతో ఊగిపోయినా ఆ తరువాత సెన్సార్ బోర్డు కదా కాస్త తగ్గింది.

సంబంధిత వార్తలు

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments