Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను షూటింగులకు రాను, నన్ను పిలవకండి అంటున్న జగపతి బాబు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:34 IST)
విలక్షణ నటుడు జగపతి బాబు తను షూటింగులకు రాలేనని చెప్పాడట. తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ విపరీతంగా వ్యాపిస్తుండటం, కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే కరోనా బారిన పడటంతో మిగిలివారు బెంబేలెత్తిపోతున్నారు. దీనితో కొంతకాలం షూటింగులకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు.
 
తాజాగా జగపతి బాబు కూడా కరోనా తీవ్రత తగ్గేవరకూ షూటింగులలో పాల్గొనలేనని చెప్పేశాడట. ప్రస్తుతం జగపతి బాబు శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న మహాసముద్రం చేస్తున్నాడు. ఇటీవలే కరోనా తనను మేకప్‌మేన్ చేసిందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments