Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతంపై దృష్టి పెట్టిన జక్కన్న.. ఐదు భాగాలు.. ఐదు సంవత్సరాలు?

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (14:39 IST)
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న మహాభారతంపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాని ఐదు భాగాలుగా తీయాలన్నది రాజమౌళి ఆలోచన. ఈ సినిమా కనీసం ప్రారంభమయ్యేందుకు ఐదేళ్లు పడుతుంది. ఇంతలోపు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు మొదలెట్టేశారు. రాజమౌళి సినిమాలన్నింటికీ.. విజయేంద్రప్రసాదే కథ అందిస్తుంటారు.
 
మహాభారతంలోని కీలకమైన ఘట్టాలన్నింటికీ గుదిగుచ్చి 5 భాగాలుగా చేయబోతున్నాడు. భారతంలో 18 పర్వాలున్నాయి. ఒక్కో భాగంలో 3 నుంచి 4 పర్వాలు కవర్ చేసుకుంటూ వెళ్లాలి. ప్రతీ భాగంలోనూ ముగింపు పర్‌ఫెక్ట్‌గా కుదరాలి. అవన్నీ పక్కాగా కుదుర్చుకున్నాక మహాభారతం పనులు ప్రారంభమవుతాయి. 
 
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించిన కథ రాయాల్సివుంది. అయితే. ఆ స్క్రిప్టులో కూర్చోవడానికి రాజమౌళి కొంత సమయం అడిగారని తెలిసింది. ఈలోగా "మహాభారతం" వర్క్‌ని విజయేంద్ర ప్రసాద్ మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments