Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతంపై దృష్టి పెట్టిన జక్కన్న.. ఐదు భాగాలు.. ఐదు సంవత్సరాలు?

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (14:39 IST)
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న మహాభారతంపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాని ఐదు భాగాలుగా తీయాలన్నది రాజమౌళి ఆలోచన. ఈ సినిమా కనీసం ప్రారంభమయ్యేందుకు ఐదేళ్లు పడుతుంది. ఇంతలోపు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు మొదలెట్టేశారు. రాజమౌళి సినిమాలన్నింటికీ.. విజయేంద్రప్రసాదే కథ అందిస్తుంటారు.
 
మహాభారతంలోని కీలకమైన ఘట్టాలన్నింటికీ గుదిగుచ్చి 5 భాగాలుగా చేయబోతున్నాడు. భారతంలో 18 పర్వాలున్నాయి. ఒక్కో భాగంలో 3 నుంచి 4 పర్వాలు కవర్ చేసుకుంటూ వెళ్లాలి. ప్రతీ భాగంలోనూ ముగింపు పర్‌ఫెక్ట్‌గా కుదరాలి. అవన్నీ పక్కాగా కుదుర్చుకున్నాక మహాభారతం పనులు ప్రారంభమవుతాయి. 
 
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించిన కథ రాయాల్సివుంది. అయితే. ఆ స్క్రిప్టులో కూర్చోవడానికి రాజమౌళి కొంత సమయం అడిగారని తెలిసింది. ఈలోగా "మహాభారతం" వర్క్‌ని విజయేంద్ర ప్రసాద్ మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments