Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - క్రిష్ మూవీ విరూపాక్షిలో ఇంట్రస్టింగ్ సీన్ ఇదే

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (18:43 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం.. ఆ తర్వాత అభిమానులు సినిమాల్లో నటించాలని ఒత్తిడి చేయడం.. తెలిసిందే. అభిమానులు, అన్నయ్య చిరంజీవి ఒత్తిడి చేయడంతో పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ సినిమాను ఎనౌన్స్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు.
 
ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారనుకుంటే.. వకీల్ సాబ్ కంప్లీట్ కాకుండానే.. క్రిష్‌తో మూవీని ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
 
అది ఏంటంటే.. ఇందులో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుంది. ఆమె పాత్ర సెకండాఫ్‌లో చనిపోతుందని.. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలిసింది. చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు క్రిష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదిలావుంటే వకీల్ సాబ్ చిత్రంలోనిదంటూ ఓ స్టిల్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. చూడండి ఇది...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments