Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - క్రిష్ మూవీ విరూపాక్షిలో ఇంట్రస్టింగ్ సీన్ ఇదే

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (18:43 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం.. ఆ తర్వాత అభిమానులు సినిమాల్లో నటించాలని ఒత్తిడి చేయడం.. తెలిసిందే. అభిమానులు, అన్నయ్య చిరంజీవి ఒత్తిడి చేయడంతో పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ సినిమాను ఎనౌన్స్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు.
 
ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారనుకుంటే.. వకీల్ సాబ్ కంప్లీట్ కాకుండానే.. క్రిష్‌తో మూవీని ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
 
అది ఏంటంటే.. ఇందులో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుంది. ఆమె పాత్ర సెకండాఫ్‌లో చనిపోతుందని.. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలిసింది. చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు క్రిష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదిలావుంటే వకీల్ సాబ్ చిత్రంలోనిదంటూ ఓ స్టిల్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. చూడండి ఇది...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments