Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో శ్యామ్ కె నాయుడు... పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఫిర్యాదు (video)

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:21 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాక్ కె నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. శ్యామ్ కె నాయుడు తనను మోసం చేసినట్టు ఓ సినీ నటి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా, పెళ్లి చేసుకుంటానని, ప్రమాణం చేసి, ఇపుడు మోసం చేశాడని ఆమె అందులో పేర్కొంది. ఆ నటి పేరు సాయిసుధ. ఈమె ఫిర్యాదుతో శ్యామ్ కె నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు తమ్ముడే శ్యామ్ కె నాయుడు. బిజినెస్ మెన్, పోకిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి ఎన్నో చిత్రాలకు ఆయన పని చేశారు. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో సాయి సుధ సపోర్టింగ్ రోల్ పోషించింది. శ్యామ్ కె నాయుడిపై కేసు నమోదు కావడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడేందుకు సాయిసుధ నిరాకరించింది. ఒకవేళ శ్యామ్ కె నాయుడుపై పోలీసులు చర్య తీసుకోని పక్షంలో అపుడు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు బహిర్గతం చేస్తానని తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments