Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ సినిమా.. ఆ ముగ్గురి హీరోయిన్లలో హరిప్రియ

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఓ హీరోయిన్ నయనతారగా, మరో హీరోయిన్‌గా నటాషా దోషిని ఎంపిక చేయనున్నారు. మూడో కథానాయిక పాత్ర కోసం రెజీ

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (11:48 IST)
బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.  ఓ హీరోయిన్ నయనతారగా, మరో హీరోయిన్‌గా నటాషా దోషిని ఎంపిక చేయనున్నారు. మూడో కథానాయిక పాత్ర కోసం రెజీనాను తీసుకున్నారనే టాక్ వచ్చింది. అయితే ఆమె బాలయ్యతో నటించే అవకాశానికి నో చెప్పడంతో ఆ పాత్రకు పిల్ల జమీందార్ హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. 
 
గతంలో నాని హీరోగా వచ్చిన 'పిల్ల జమీందార్' సినిమాలో హరిప్రియ కథానాయికగా నటించింది. ఆ సినిమా హిట్ కొట్టినా ఆమె కెరీర్‌లో పెద్దగా అవకాశాలు ఏమీ లేవని.. దీంతో హరిప్రియ కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హరిప్రియను బాలకృష్ణ తాజా చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ కూడా ధృవీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments