Webdunia - Bharat's app for daily news and videos

Install App

Soundarya House: సౌందర్య ఇంటి కోసమే.. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయా?

సెల్వి
మంగళవారం, 10 డిశెంబరు 2024 (14:40 IST)
Soundarya
మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్తి విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ మౌనికలపై కేసు పెట్టడంతో పాటు మనోజ్ మౌనికలు తన ఇంట్లో దొంగతనం చేశారని, తన కొడుకు కోడలు తనపై దాడి చేశారని వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే జల్ పల్లిలో మోహన్ బాబు కట్టుకున్న ఇంటి విషయంలోనే వీరి మధ్య ప్రధాన గొడవ జరిగినట్లు తెలుస్తోంది కానీ సౌందర్య ప్రాపర్టీ అని కూడా వార్తలు వచ్చాయి. సౌందర్య చనిపోయిన తర్వాత డబ్బు కోసం సౌందర్య కుటుంబ సభ్యులు ఆమె ఇంటిని మోహన్ బాబుకు అమ్మేశారని కొందరు అంటున్నారు.
 
ఇక మంచు ఫ్యామిలీలోని అందరి చూపు జల్ పల్లిలోని సౌందర్య నివాసంపైనే ఉందని, ఆ ఇంటి కోసం విష్ణు, మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కానీ మనోజ్ జల్ పల్లి నివాసంలో ఉండాలనుకుంటున్నారు. 
 
కానీ మోహన్ బాబు తన ఇంట్లో దొంగతనం చేశాడని కొడుకుపై కేసు పెట్టారు. అందరి చూపు ఓకే ఇంటిపైనే ఉండడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే విలాసవంతంగా నిర్మించిన ఈ ఇంటిని తన కుమారులకు ఇవ్వడం మోహన్ బాబుకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ ఇంటి విలువ రూ.100 కోట్లు వుంటుందని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments