'RRR'లో ఈషా రెబ్బా..? రాజమౌళి నవ్వుకుంటున్నారట...

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (11:50 IST)
ట్రిపుల్ ఆర్‌పై వస్తున్న వార్తలు విని దర్శక ధీరుడు రాజమౌళి నవ్వుకుంటున్నారట. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ట్రిపుల్ సినిమాలో ఈషా రెబ్బ నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు విని.. జక్కన్న తెగ నవ్వుకుంటున్నారట. ట్రిపుల్ ఆర్‌లో కన్నడ నటుడు యాష్ మెయిన్ విలన్ రోల్ అని గతంలో కథనాలు వెలువడ్డాయి. 
 
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మేడ్ చేసిన పోస్టర్లు చాలానే దర్శనమిస్తున్నాయి. కానీ ఇవన్నీ రూమర్సేనని తెలిసింది. ఇకపోతే.. తాజాగా ఈషారెబ్బ ఈ సినిమాలో ఎన్టీఆర్ సోదరి అంటూ టాక్ మొదలైంది. అరవింద సమేతలో అమ్మడు తారక్ మరదలిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్‌లో నటిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments