Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్-ఐశ్వర్య విడాకులు: రజినీకాంత్‌కి ఫోన్ చేస్తే..?

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (21:16 IST)
సెలెబ్రిటీల జీవితాల్లో ఏ చిన్న విషయం జరిగినా అది కాస్తా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇటీవలే ధనుష్-ఐశ్వర్య 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి తెరవేస్తూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చాలామంది షాకయ్యారు. ఇది నిజమో కాదోనని అనుమానాలు కూడా వ్యక్తం చేసారు.

 
ఇక అసలు విషయానికి వస్తే.. ధనుష్ ప్రత్యేకించి ఓ హీరోయిన్‌తో క్లోజ్‌గా వుంటున్నారంటూ ఈమధ్య కోలీవుడ్ సినీ పత్రికల్లో వార్తలు జోరందుకున్నాయి. ఆ వార్త కాస్తా ఐశ్వర్యకు చేరడం, దానిపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఐతే ఇందులో నిజం ఎంత వున్నది తెలియాల్సి వుంది.

మరోవైపు... ధనుష్ కూడా తను నిర్మించిన కాలా చిత్రానికి భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో మామయ్య రజినీకాంత్ తనను ఆర్థికంగా ఆదుకోలేదని అసంతృప్తిగా వున్నట్లు సమాచారం. ఇలా చిన్నచిన్న విషయాలు కాస్తా పెద్దవై విడాకులకు దారి తీసినట్లు చెప్పుకుంటున్నారు.


విడాకులు తీసుకునే ముందు చివరిసారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఫోన్ చేసి తమ నిర్ణయాలను చెప్పారట. దానిపై తలైవా... మీ జీవితం... మీ నిర్ణయం అని చెప్పినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments