Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకునే నల్ల ధనం ఉచ్చులో చిక్కుకుందా...? రూ.40 కోట్ల ప్లాట్ గిఫ్టుగా ఇచ్చేస్తుందట...

బాలీవుడ్‌ బామ దీపికా పదుకొనే.. కోట్లను గిఫ్ట్‌గా ఇస్తుందట. ఇదేదో చెల్లని డబ్బును సేల్‌ చేసుకోవడమేనని అంటున్నారు. అదేమిటంటే.. దీపికా ముంబైలోని ప్రభాదేవి ప్రాంతానికి సమీపంలోని ఒక టవర్‌లో 40 కోట్లతో ఒక ప్లాట్‌ కొనుగోలు చేసిందట. 30వ అంతస్తులోని ఈ ప్లాట్‌

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:56 IST)
బాలీవుడ్‌ బామ దీపికా పదుకొనే.. కోట్లను గిఫ్ట్‌గా ఇస్తుందట. ఇదేదో చెల్లని డబ్బును సేల్‌ చేసుకోవడమేనని అంటున్నారు. అదేమిటంటే.. దీపికా ముంబైలోని ప్రభాదేవి ప్రాంతానికి సమీపంలోని ఒక టవర్‌లో 40 కోట్లతో ఒక ప్లాట్‌ కొనుగోలు చేసిందట. 30వ అంతస్తులోని ఈ ప్లాట్‌ను తనకి ఎంతో ఇష్టమైన వారికి గిఫ్టుగా ఇవ్వనున్నానని చెబుతోంది. 
 
కాగా, ఇందులోనే 16 కోట్లతో తన కోసం మరో ప్లాట్‌ను బుక్‌ చేసింది. దాంతో దీపికా 40 కోట్లతో కొనుగోలు చేసిన ప్లాట్‌ ఆమె తల్లిదండ్రుల కోసమేనని చెప్పుకుంటున్నారు. అంతా ఒకే దగ్గర ఉండటం కోసమే ఆమె ఒకే టవర్లో రెండు ప్లాట్లు తీసుకుందని అంటున్నారు. ఒకేసారి ఆమె ఇంత ఖరీదైన ప్లాట్లు కొనడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments