Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్వాన్స్ తీసుకుని చెక్కేసిన భామ.. కేసు పెట్టిన చిత్ర యూనిట్ (Video)

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:47 IST)
తెలుగులో వచ్చిన చిత్రం "అర్జున్ రెడ్డి". విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, హీరోయిన్‌గా ఉత్తరాది భామ షాలిని పాండే. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో బోల్డ్‌గా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. 
 
ఈ కోవలోనే తమిళంలో హీరో విజయ్ ఆంటోనీతో నటించేందుకు అంగీకరించి, అడ్వాన్స్‌ తీసుకుని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. ఆ తర్వాత ఆమె స్పందించడం లేదు. కొన్ని రోజులు సజావుగా సెట్స్‌కి వచ్చి ఆపై షూటింగ్ ఎగవేతకు పాల్పడిందంటూ షాలినీపై చిత్రబృందం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 
 
ఇప్పటికే చిత్ర నిర్మాత శివ అమ్మడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. షాలినీపై అంతకుముందే తెలుగు, తమిళ నిర్మాతల మండలిలోనూ ఫిర్యాదు చేశారు. 
 
మరోవైపు, షాలినీ ఇటీవలే బాలీవుడ్‌లో అదిరిపోయే చాన్సును కొట్టేసింది. నవతరం స్టార్ హీరో రణవీర్ సింగ్ పక్కన 'జయేశ్ భాయ్ జోర్దార్' అనే అనే చిత్రంలో నటించేందుకు సమ్మతం తెలిపింది. బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చిందన్న అహంకారంతో ఈ విధంగా ప్రవర్తిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments