Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుబ్బిరామిరెడ్డి చిత్రంలో చిరు-పవర్ స్టార్, చిరుతో అనుష్క-పవన్‌తో శ్రుతి, డైరెక్టర్ ఎవరంటే?

టి.సుబ్బిరామిరెడ్డి తను చిరంజీవి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మిస్తానని ఖైదీ నెం.150 ప్రి-రిలీజ్ ఫంక్షన్ సమయంలో చెప్పారు. దాన్ని నిజం చేస్తూ ఇవాళ అధికారిక ప్రకటన చేశారు. ఇద్దరు హీరోలను సంప్రదించి ఒప్పించిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ వద్ద

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:26 IST)
టి.సుబ్బిరామిరెడ్డి తను చిరంజీవి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మిస్తానని ఖైదీ నెం.150 ప్రి-రిలీజ్ ఫంక్షన్ సమయంలో చెప్పారు. దాన్ని నిజం చేస్తూ ఇవాళ అధికారిక ప్రకటన చేశారు. ఇద్దరు హీరోలను సంప్రదించి ఒప్పించిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ వద్దకు రెండుమూడుసార్లు వెళ్లి చిత్రాన్ని ఖాయం చేసినట్లు సమాచారం. త్రివిక్రమ్ తో ఇప్పటికే కథపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. 
 
ఇక చిరంజీవి సరసన అందాల భామ అనుష్క నటించనున్నారనీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుందని ఫిలిమ్ సర్కిళ్లలో జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. మరి టి. సుబ్బరామిరెడ్డి ఈ చిత్రాన్ని ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తారో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments