Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్న చిరు.. మరో మల్టీస్టారర్ మూవీకి ఓకే?!

Webdunia
ఆదివారం, 10 మే 2020 (13:00 IST)
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. 'ఖైదీ నంబర్ 150' వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇపుడు వరుసబెట్టి చిత్రాలు చేస్తోంది. ముఖ్యంగా, ఖైదీ నంబర్ 150 తర్వాత సైరా నరసింహా రెడ్డి, ఇపుడు ఆచార్య ప్రాజెక్టుకు కరోనా కారణంగా బ్రేక్ పడింది. 
 
ఇదిలావుండగానే, మలయాల సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తర్వాత మరో ప్రాజెక్టుకు చిరంజీవి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును దర్శకుడు బాబీ పట్టాలెక్కించనున్నాడు. అయితే, ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో మరో హీరోగా దగ్గుబాటి రానా నటించనున్నారనే  వార్తలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఇటీవల డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, తాను చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. డైరెక్ట‌ర్ బాబీ త‌న‌ను క‌లిసి క‌థ కూడా చెప్పాడ‌ని చిరు తెలిపారు. ఇక మిగిలిన విషయాలు వెల్లడికావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments