Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్న చిరు.. మరో మల్టీస్టారర్ మూవీకి ఓకే?!

Webdunia
ఆదివారం, 10 మే 2020 (13:00 IST)
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. 'ఖైదీ నంబర్ 150' వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇపుడు వరుసబెట్టి చిత్రాలు చేస్తోంది. ముఖ్యంగా, ఖైదీ నంబర్ 150 తర్వాత సైరా నరసింహా రెడ్డి, ఇపుడు ఆచార్య ప్రాజెక్టుకు కరోనా కారణంగా బ్రేక్ పడింది. 
 
ఇదిలావుండగానే, మలయాల సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తర్వాత మరో ప్రాజెక్టుకు చిరంజీవి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును దర్శకుడు బాబీ పట్టాలెక్కించనున్నాడు. అయితే, ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో మరో హీరోగా దగ్గుబాటి రానా నటించనున్నారనే  వార్తలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఇటీవల డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, తాను చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. డైరెక్ట‌ర్ బాబీ త‌న‌ను క‌లిసి క‌థ కూడా చెప్పాడ‌ని చిరు తెలిపారు. ఇక మిగిలిన విషయాలు వెల్లడికావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

భార్యపై అనుమానం... పిల్లలకు చిప్స్ - కూల్‌డ్రింక్స్ కొనిచ్చి రైలు కింద తోసేచిన తండ్రి... ఆపై తాను కూడా...

Duvvada Srinivas: కూతురు హాఫ్ శారీ ఫంక్ష‌న్‌లో డ్యాన్స్ ఇరగదీసిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి

బలవంతపు పెళ్లి చేస్తున్నారు... ఏం చేస్తానో చూడండి.. తల్లికి సోనమ్ వార్నింగ్

Honeymoon murder case: షిల్లాంగ్‌కు సోనమ్.. నిందితుడిని చెంపదెబ్బ కొట్టిన ప్రయాణీకుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments