Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్మి రమ్మంది.. రామ్ ఒకేనన్నాడు.. ఎక్కడికి.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:22 IST)
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో డబుల్ ధిమాక్ హైదరాబాదీగా రామ్ నటించిన విషయం తెలిసిందే. అయినా ఈ సినిమా ఆడుతుందా అని ఎన్నో డౌట్లు. రిలీజ్ తరువాత బోలెడంత ప్రాఫిట్. ఇక్కడే తన ధిమాక్‌కు పదును పెట్టాడు ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు ప్రాఫిట్లో తనకు షేర్ కావాలని పూరిని టెన్షన్ పెడుతున్నాడట రామ్.
 
ఇస్మార్ట్ శంకర్‌తో తాను కూడా స్మార్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు రామ్. సినిమా భారీ హిట్ సాధించడంతో కొంత వాటా డిమాండ్ చేస్తున్నాడట రామ్. ఎందుకంటే సినిమా చేసేటప్పుడు రామ్ చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడట. సినిమా రిలీజ్ అయిన తరువాత చూసుకుందామని పూరికి చెప్పాడట.
 
అయితే ఇప్పుడు సినిమా మంచి లాభాలతో వెళుతోంది కాబట్టి పూరిని రిక్వెస్ట్ చేశాడట రామ్. నేను సగం అమౌంట్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి. మిగిలిన డబ్బులు ఇవ్వమని కోరాడట. అయితే పూరి జగన్నాథ్ అందుకు ఒప్పుకోకుండా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేద్దామని.. అప్పుడు నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పాడట. ఈ ఒప్పందానికి రామ్ ఒకే చెప్పేశాడట. రామ్‌ను రెండో సినిమాకు ఒప్పించింది కూడా ఛార్మియేనట. రామ్.. ఛార్మి కూర్చుని ఈ ప్రాజెక్టును ఒకే చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments