Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్మి రమ్మంది.. రామ్ ఒకేనన్నాడు.. ఎక్కడికి.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:22 IST)
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో డబుల్ ధిమాక్ హైదరాబాదీగా రామ్ నటించిన విషయం తెలిసిందే. అయినా ఈ సినిమా ఆడుతుందా అని ఎన్నో డౌట్లు. రిలీజ్ తరువాత బోలెడంత ప్రాఫిట్. ఇక్కడే తన ధిమాక్‌కు పదును పెట్టాడు ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు ప్రాఫిట్లో తనకు షేర్ కావాలని పూరిని టెన్షన్ పెడుతున్నాడట రామ్.
 
ఇస్మార్ట్ శంకర్‌తో తాను కూడా స్మార్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు రామ్. సినిమా భారీ హిట్ సాధించడంతో కొంత వాటా డిమాండ్ చేస్తున్నాడట రామ్. ఎందుకంటే సినిమా చేసేటప్పుడు రామ్ చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడట. సినిమా రిలీజ్ అయిన తరువాత చూసుకుందామని పూరికి చెప్పాడట.
 
అయితే ఇప్పుడు సినిమా మంచి లాభాలతో వెళుతోంది కాబట్టి పూరిని రిక్వెస్ట్ చేశాడట రామ్. నేను సగం అమౌంట్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి. మిగిలిన డబ్బులు ఇవ్వమని కోరాడట. అయితే పూరి జగన్నాథ్ అందుకు ఒప్పుకోకుండా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేద్దామని.. అప్పుడు నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పాడట. ఈ ఒప్పందానికి రామ్ ఒకే చెప్పేశాడట. రామ్‌ను రెండో సినిమాకు ఒప్పించింది కూడా ఛార్మియేనట. రామ్.. ఛార్మి కూర్చుని ఈ ప్రాజెక్టును ఒకే చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments