Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైగర్ రిలీజ్‌కు ముందే.. కేజీఎఫ్ హీరోతో పూరీ జగన్నాథ్ సినిమా..?

Webdunia
శనివారం, 22 మే 2021 (11:43 IST)
డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ పనుల్లో బిజీగా వున్నాడు. లైగర్ ఇంకా రిలీజ్ కాకముందే.. మరో పాన్ ఇండియా మూవీ సెట్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో కేజీఎఫ్ స్టార్ యాష్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పూరీ జగన్నాథ్‌కి కన్నడలో మంచి పేరుంది. 
 
ఇడియట్ మూవీని ముందుగా అక్కడే తీసి.. బంపర్ హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్. తర్వాతనే ఇక్కడ రవితేజతో తీశాడు. అప్పటి నుంచే పూరీకి మంచి క్రేజ్ ఉంది. పూరీ ప్రతి సినిమాకి అక్కడ ఫ్యాన్స్ ఫుల్‌గా ఉంటారు. దీంతో పూరీతో సినిమా చేసేందుకు కేజీఎఫ్ హీరో యష్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాడట. 
 
అందుకే.. పూరీ మంచి స్టోరీతో వస్తే.. సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు యష్. మొదట్లో ఒక స్టోరీతో వినిపిస్తే.. కేజీఎఫ్ టూ తర్వాత చేద్దాం అన్నాడట యష్. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments