Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైగర్ రిలీజ్‌కు ముందే.. కేజీఎఫ్ హీరోతో పూరీ జగన్నాథ్ సినిమా..?

Webdunia
శనివారం, 22 మే 2021 (11:43 IST)
డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ పనుల్లో బిజీగా వున్నాడు. లైగర్ ఇంకా రిలీజ్ కాకముందే.. మరో పాన్ ఇండియా మూవీ సెట్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో కేజీఎఫ్ స్టార్ యాష్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పూరీ జగన్నాథ్‌కి కన్నడలో మంచి పేరుంది. 
 
ఇడియట్ మూవీని ముందుగా అక్కడే తీసి.. బంపర్ హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్. తర్వాతనే ఇక్కడ రవితేజతో తీశాడు. అప్పటి నుంచే పూరీకి మంచి క్రేజ్ ఉంది. పూరీ ప్రతి సినిమాకి అక్కడ ఫ్యాన్స్ ఫుల్‌గా ఉంటారు. దీంతో పూరీతో సినిమా చేసేందుకు కేజీఎఫ్ హీరో యష్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాడట. 
 
అందుకే.. పూరీ మంచి స్టోరీతో వస్తే.. సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు యష్. మొదట్లో ఒక స్టోరీతో వినిపిస్తే.. కేజీఎఫ్ టూ తర్వాత చేద్దాం అన్నాడట యష్. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments