Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలీజ్‌కు ముందే 'బాహుబలి-2' సంచలనాలు... తమిళనాడు హక్కులు రూ.50 కోట్లు!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్ర 'బాహుబలి-2' షూటింగ్ పూర్తికాకముందే, విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (16:09 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్ర 'బాహుబలి-2' షూటింగ్ పూర్తికాకముందే, విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం 2017 ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఈ చిత్రం పంపిణీ హక్కులను సొంతం చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు.
 
ఇప్పటికే ఈ చిత్రం ఓవర్‌సీస్‌ హక్కులు ఓ కంపెనీ ఏకంగా రూ.37 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో ఇది ఒక రికార్డు. ఇక ఈ సినిమాకు సంబంధించి తమిళనాడు హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్‌ రూ.50 కోట్లు చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి. విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ‘బాహుబలి-2’.. విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments