Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ డైరక్షన్.. పవన్ కల్యాణ్ సరసన మజ్ను హీరోయిన్..

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకు తర్వాత త్రివిక్రమ్-పవన్ స

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (11:14 IST)
పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకు తర్వాత త్రివిక్రమ్-పవన్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల మాదిరిగానే, ఈ సినిమాలోను ఇద్దరు కథానాయికలు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకున్నారు. 
 
మరో కథానాయికగా అనూ ఇమ్మాన్యూయేల్‌ను తీసుకున్నారని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. అనూ ఇటీవల విడుదలైన నాని 'మజ్ను' సినిమాలో నటించింది. ఈ సినిమాకిగాను అను 25 నుంచి 30 లక్షల వరకూ పారితోషికం అందుకుంటోందని టాక్. ఏదైతేనేమి.. మజ్ను తర్వాత అను పవన్ సరసన నటించే ఛాన్సు కొట్టేసింది.. లక్కీ గర్ల్ అని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

నువ్వు ప్రేమికుడివి మాత్రమే, పెళ్లి నీతో కాదు: ప్రియుడు ఆత్మహత్య

రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతాడనుకుంటే?

'హెచ్.జె.టి-36' యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments