Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్ 'ఆ' సినిమా హిందీలో రీమేక్ కానుందట..?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (16:47 IST)
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ తాజాగా ఆడై సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. అమలా పాల్ నటించిన ఆడై సినిమా ట్రైలర్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. ప్రస్తుతం అమలాపాల్ నటించిన తిరుట్టుపయలే టూ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. 
 
సుశీ గణేష్ దర్శకత్వంలో ప్రసన్న, అమలాపాల్, బాబీ సింహా నటించి గత 2017వ సంవత్సరం విడుదలై బంపర్ హిట్ అయిన తిరుట్టుపయలె-2 సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఈ సినిమాకు బాలీవుడ్‌లోనూ సుశీ గణేశన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. 
 
ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరెవరోనని తెలుసుకునేందుకు సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments