Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్న అకీరా నందన్

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (08:14 IST)
తన తండ్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి తనయుడు అకీరా నందన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. పవన్ హీరోగా ఓజీ అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. సుజిత్ దర్శకుడు. ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ మూవీగా రూపొందిస్తున్నారు. గతయేడాది రిలీజైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి మరోమారు ఓ క్రీజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. 
 
ఓజీలో పవన తనయుడు అకీరా నందన్ నటించనున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్​కి పూనకాలు రావడం ఖాయం. ఎందుకంటే పవన్​ను స్క్రీన్​పై చూసి అభిమానులు పూనకం వచ్చినట్లు కేరింతలు కొడతారు. అలాంటిది పవన్‌, ఆయన కుమారుడు అకీరా నందన్​ ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల హంగామా మరో స్థాయిలో ఉండటం ఖాయం. 
 
అయితే ఓజీలో అకీరా నందన్ పవన్ చిన్నప్పటి పాత్రను చేస్తారని సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పవన్​కు డైరెక్టర్ సుజీత్ అకీరా పాత్ర గురించి చెప్పారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు ఓజీలో అకీరా గెస్ట్ రోల్ లేదా ప్రత్యేకమైన పాత్ర చేస్తారని అంటున్నారు. ఒకవేళ పవన్ ఓజీలో అకీరా నటిస్తే అదే అతడి డెబ్యూ మూవీ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments