Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కి షాక్ ఇచ్చిన అఖిల్

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (23:04 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో రెబల్‌స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... కరోనా కారణంగా కుదరలేదు.
 
ప్రభాస్ - పూజాహేగ్డే జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. హైదరాబద్‌లోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ప్రభాస్‌కి అఖిల్ షాక్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే... అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.
 
ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కావాల్సి వుంది కానీ కుదరలేదు. ప్రభాస్ రాథేశ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ పూజా హేగ్డే.
 
అయితే ముందుగా ప్రభాస్ రాథేశ్యామ్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతుంది అనుకున్నారు కానీ... అఖిల్ తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి షాక్ ఇచ్చాడు. అఖిల్, పూజాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ రాథేశ్యామ్ వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments