Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్ మాత్రమే కాదు.. ఆఖరికి కుక్కల్ని కూడా పంచుకున్నారట.. ఎవరు?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (21:29 IST)
నాగచైతన్య-సమంతల విడాకుల కథ ముగిసింది. అయినా సమంత హైదరాబాదును వదిలివెళ్లట్లేదు. రెండేళ్ల క్రితం చైసామ్ కలిసి గచ్చిబౌలిలో ఓ కాస్ట్లీ విల్లా కొన్నారు. ఓ ప్రైవేట్ కాంపౌండ్‌లోని ఈ విల్లాను చాలా లావిష్‌గా డిజైన్ చేయించుకున్నారు చైసామ్ దంపతులు.
 
విడాకులను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయడానికంటే ముందే నాగచైతన్య ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగా.. సమంత అక్కడే ఉంటుంది. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. భరణంతో పాటుగా ఈ విల్లాను కూడా సమంత దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ ఫ్లాట్ ఖరీదు దాదాపుగా 6 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఫ్లాట్ మాత్రమే కాదండోయ్.. ఆఖరికి కుక్కలకు కూడా పంచుకున్నారట ఈ చైసామ్ జంట. సమంత ఓ ఏడాది క్రితం హ్యాష్ అని ఓ ఫ్రెంచ్ బుల్ డాగ్‌ను పెంచుకుంటుంది. సమంత రీసెంట్‌గా మరో బుజ్జి కుక్కను తెచ్చుకుంది. ఇప్పుడు పెద్ద కుక్క పిల్లను చైతన్య, చిన్న కుక్క పిల్లను సమంత పంచుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments