Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్ మాత్రమే కాదు.. ఆఖరికి కుక్కల్ని కూడా పంచుకున్నారట.. ఎవరు?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (21:29 IST)
నాగచైతన్య-సమంతల విడాకుల కథ ముగిసింది. అయినా సమంత హైదరాబాదును వదిలివెళ్లట్లేదు. రెండేళ్ల క్రితం చైసామ్ కలిసి గచ్చిబౌలిలో ఓ కాస్ట్లీ విల్లా కొన్నారు. ఓ ప్రైవేట్ కాంపౌండ్‌లోని ఈ విల్లాను చాలా లావిష్‌గా డిజైన్ చేయించుకున్నారు చైసామ్ దంపతులు.
 
విడాకులను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయడానికంటే ముందే నాగచైతన్య ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగా.. సమంత అక్కడే ఉంటుంది. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. భరణంతో పాటుగా ఈ విల్లాను కూడా సమంత దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ ఫ్లాట్ ఖరీదు దాదాపుగా 6 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఫ్లాట్ మాత్రమే కాదండోయ్.. ఆఖరికి కుక్కలకు కూడా పంచుకున్నారట ఈ చైసామ్ జంట. సమంత ఓ ఏడాది క్రితం హ్యాష్ అని ఓ ఫ్రెంచ్ బుల్ డాగ్‌ను పెంచుకుంటుంది. సమంత రీసెంట్‌గా మరో బుజ్జి కుక్కను తెచ్చుకుంది. ఇప్పుడు పెద్ద కుక్క పిల్లను చైతన్య, చిన్న కుక్క పిల్లను సమంత పంచుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

విద్యార్థులు - టీచర్ల మధ్య శృంగారం సహజమే... విద్యార్థికి లేడీ టీచర్ లైంగిక దాడి..

Rabies: తను రక్షించిన కుక్కపిల్ల కాటుకే గిలగిలలాడుతూ మృతి చెందిన గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ ఆటగాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments