వివాదంలో చిక్కుకున్న రిపబ్లిక్ సినిమా.. ఏమైంది?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (21:00 IST)
దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన రిపబ్లిక్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినమాలోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఏపీలోని కొల్లేరు సరస్సు ప్రాంతీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తామంతా కొల్లేరుపై (కొల్లేరు లేక్) ఆధారపడి జీవిస్తుంటే ఆ సినిమాలో విషపూరిత రసాయనాలతో అక్కడ చేపల సాగు చేస్తున్నట్టుగా చూపించారన్నారు. దీని వల్ల తమ జీవనోపాధి దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
సినిమా యూనిట్‌పై జిల్లా కలెక్టర్, ఎస్పీకు ఫిర్యాదు చేశారు. సినిమా యూనిట్ వెంటనే స్పందించి కొల్లేరుపై చిత్రీకరించిన సన్నివేశాల్ని తొలగించాలని కోరారు. లేనిపక్షంలో కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments