బుల్లితెరయినా వెండితెర అయినా పడుకోవాల్సిందేనంటున్న నటి

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:00 IST)
రోహిణి అంటే చాలామందికి తెలియకపోవచ్చు గానీ బిగ్ బాస్ రోహిణి అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. బిగ్ బాస్ 3 ద్వారానే ఆమె బాగా హిట్ అయ్యారు. బిటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరేందుకు హైదరాబాద్ వచ్చారు రోహిణి. ఆ తరువాత ఇండస్ట్రీకి ఫిష్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. సీరియల్‌లో నటించేందుకు వెళ్ళగా అక్కడ డైరెక్టర్, నిర్మాత కమిట్మెంట్ అడిగారట. 
 
అంతే అక్కడి నుంచి తాను వచ్చేశానని చెబుతోంది రోహిణి. ఆ తరువాత మళ్ళీ మరొక ఆడిషన్‌కు వెళితే అక్కడ పడుకుంటావా అని ఓపెన్‌గా అడిగారట. దీంతో ఆమెకు ఏం చెప్పాలో తెలియక వచ్చేశారట. ఇలా ఎన్నోరకాల ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చాననీ, బిగ్ బాస్ 3 రోహిణిగా తనకు మంచి గుర్తింపే వచ్చిందని చెప్పింది.
 
కానీ కొత్తగా పరిశ్రమలోకి వచ్చేవారికి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ప్రతిఒక్కరు కమిట్మెంట్ అంటూ ఓపెన్‌గా అడిగేస్తుంటారు. నాలాంటి మృధుస్వభావులకైతే తట్టుకోవడం చాలా కష్టం. నేను మొదట్లో చాలా ఆలోచించాను. అస్సలు బుల్లితెర, వెండితెర ఏదీ వద్దని వెళ్ళిపోదామనుకున్నాను. కానీ ప్రస్తుతం అదంతా ఏమీ లేకుండా నిలదొక్కుకున్నాను. సంతోషంగా ఉన్నానని చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంటగలిసిపోతున్న కుటుంబ విలువలు.. భార్యాబిడ్డల్ని హత్యచేసి వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలు.. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments