Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప'ను అడవిలో ఓ ఆటాకుంటానంటున్న హీరోయిన్...

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (19:16 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం "పుష్ప". చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఎర్రచందనం అక్రమరవాణా ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. 
 
ఇందులో ఓ హీరోయిన్‌గా నివేదా థామస్‌ను ఎంపిక చేశారు. ఈమె అల్లు అర్జున్ ప్రియురాలిగా నటించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రధాన హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారు. 
 
అయితే, పుష్పలో తన పాత్రపై నివేదా థామస్ స్పందిస్తూ, అల్లు అర్జున్‌ హీరోగా నిర్మితమయ్యే పుష్పలో ఎంపిక చేసినందుకు చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు తెలిపింది. పైగా, ఈ చిత్రంలో బన్నీ ప్రియురాలిగా కనిపించే అవకాశం ఉందన్నారు. 
 
తమ ఇద్దరి మధ్య సన్నివేశాలు ఖచ్చితంగా అటవీ ప్రాంతంలోనే చిత్రీకరించే అవకాశం ఉందని, ఆ సమయంలో అల్లు అర్జున్‌ను అడవిలో ఓ ఆట ఆడుకుంటానని చెప్పుకొచ్చింది. 
 
కాగా, నివేదా థామస్ అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్నిఎంచుకుంటూ ముందుకుసాగిపోతోంది. తన తొలి సినిమా నుంచి వైవిధ్యతకు పెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తున్న నివేదాకు.. సుకుమార్ చిత్రంలో ఆఫర్ వరించడం ఓ గోల్డెన్ ఛాన్స్ వంటిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం