Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా ఛార్మీ? గురుద్వారలో ఈ గౌనేంటి? నెటిజన్లే కాదు.. పూరీ కూడా?

మొన్నటికి మొన్న ప్రియాంకా చోప్రా ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్ళిన సందర్భంగా మోకాళ్ళు దాటని డ్రస్సు వేసుకుని వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛార్మి డ్రెస్ వివాదంలో చిక్కుకుంది. ఛార్మి ఓ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (12:38 IST)
మొన్నటికి మొన్న ప్రియాంకా చోప్రా ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్ళిన సందర్భంగా మోకాళ్ళు దాటని డ్రస్సు వేసుకుని వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛార్మి డ్రెస్ వివాదంలో చిక్కుకుంది. ఛార్మి ఓ గురుద్వార్‌కి వెళ్ళింది. అక్కడికి ఏదో సంప్రదాయబద్ధంగా కాకుండా, తన ఇష్టం వచ్చినట్టు మోకాళ్ళ దాకా ఉండే గౌను వేసుకెళ్లింది. ఆ ఫోటోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో రచ్చ మొదలైంది. 
 
''ప్రియాంకాకి ఎటూ బుద్ధి లేదు.. నీ బుద్ధి ఏమైందంటూ" అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఫ్యాషన్ సెన్స్ చూపించుకోవడానికి గురుద్వార దొరికిందా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఎపిసోడ్ మీద పూరి తెగ చిరాకు పడుతున్నాడట. టాప్  ఫ్యాంటు వేసుకోవడానికి మరిచిపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు. పవిత్రమైన గురుద్వార్‌కు వెళ్లేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకెళ్తారా అంటూ అడుగుతున్నారు. 
 
ప్రస్తుతం ఛార్మి పోర్చుగల్‌లో బాలయ్య, పూరీ జగన్నాథ్ సినిమాలో బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో పోర్చుగల్‌లో గురుద్వారాకు వెళ్లింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలే ప్రస్తుతం ఛార్మిని వివాదంలోకి నెట్టాయి. చేతిలో ఆఫర్లు లేకుండా నానా తంటాలు పడుతున్న ఛార్మి, ప్రస్తుతం వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఈ వివాదాలను ఆమె పబ్లిసిటీ కోసమే కొనితెచ్చుకుంటుందా.. లేకుంటే ఏదో గురుద్వార్ వెళ్లి చూసొద్దామని చిక్కుల్లో పడిందా అనేది తెలియాల్సి వుంది. అయితే ఛార్మి డ్రెస్ వివాదమే ప్రస్తుతం టాక్ ఆఫ్ టౌన్‌గా మారిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments