Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్!

Webdunia
ఆదివారం, 17 మే 2020 (11:46 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు ప్రభాస్ కాగా, మరొకరు నితిన్. ఇందులో హీరో నితిన్ వివాహం ఏప్రిల్ 16వ తేదీన జరగాల్సివుంది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా అది వాయిదాపడింది. 
 
తన చిరకాల స్నేహితురాలు శాలినిని పెళ్లి చేసుకోవాలని నితిన్ నిర్ణయించుకుని, ఈ వివాహన్ని దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ఈ పెళ్లి వాయిదాపడింది. 
 
అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం నితిన్ సినిమా డిసెంబ‌రులో జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. విదేశాలకి ఇప్ప‌ట్లో వెళ్లే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో త‌మ ఫాంహౌజ్‌లోనే నితిన్ త‌న పెళ్లిని చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
తాజాగా "భీష్మ" చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన నితిన్ .. కరోనా అనంతరం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' చిత్రం షూట్‌ను చేయనున్నారు. ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments