Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధేశ్యామ్ ట్రైన్ సెట్ కోసం 1.8 కోట్లు ఖర్చు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (17:59 IST)
Radhesyam train set
ప్ర‌భాస్, పూజా హెగ్డే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం `రాధేశ్యామ్`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఒక్కో స్టిల్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. మొద‌ట‌లో ట్రెయిన్ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇటీవ‌లే కృష్ణంరాజుతో కూడిన ఫొటోను బ‌య‌ట‌కు వ‌దిలింది చిత్ర యూనిట్ కాగా, ఈ సినిమా చారిత్ర‌క నేప‌థ్యంలో సాగే డ్రామా క‌నుక ఇందుకు ఆరోజుల్లో వున్న‌టువంటి ట్రెయిన్ కోసం భారీగా వెచ్చించార‌ట‌. పురాతన రైల్వే స్టేషన్ సెట్ ఆకట్టుకున్నాయి.

ఆ వీడియోలో కనిపించిన ట్రైన్ సెట్ కోసం ఏకంగా 1.8 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టార‌ని తెలుస్తోంది. ఈ సెట్ కోసం 250 మంది 30 రోజుల పాటు కష్టపడ్డారట. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఎంతో జాగ్రత్తగా పురాతన ఇటలీ లుక్‌ను తీసుకొచ్చారట. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం యూవీ బ్యానర్‌పై రూపొందుతోంది. జూలై 30న సినిమా విడుదలవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments