Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తా.. వై.ఎస్. షర్మిల

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (13:02 IST)
తెలంగాణలో పార్టీ పెట్టనున్నట్లు వస్తున్న వార్తలపై వైఎస్ షర్మిల స్పందించారు. పార్టీకి అంతా సుముఖంగా వున్నట్లు సంకేతాలిచ్చారు. నల్గొండ జిల్లాకు చెందిన కొందరు వైఎస్ అభిమానులతో మంగళవారం ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
 
ఈ సమ్మేళనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుడూ నల్గొండ జిల్లాతో పాటు ప్రతీ జిల్లా నేతలను కలుస్తానని ఆమె అన్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం లేదని ఎందుకు లేదన్నది నా ప్రధాన ఆలోచన అని, అందుకే నేడు నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్నానని అన్నారు.
 
తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్న ఆమె కచ్చితంగా తీసుకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ లేని లోటు తెలంగాణాలో కనపడుతుందని అందుకే క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నానని ఆమె అన్నారు. 
 
తెలంగాణా క్షేత్ర స్థాయి పరిస్థితులు నల్గొండ జిల్లా నేతలకు తెలుసన్న ఆమె అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టనని అన్నారు. నేటి నుంచి అందరితో మాట్లాడతానని అన్నారు. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తానాని ఆమె పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments