Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిల కీలక సమావేశం.. జూలై 8న పార్టీ ఆవిర్భావం..

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (20:42 IST)
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్‌ చేశారు. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం అన్ని జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల.. బుధవారం ఉదయం 9.30 గంటలకు లోటస్ పాండ్‌లో ఈ సమావేశం జరగనుండగా… జూలై 8న పార్టీ ఆవిర్భావం, పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలు, పాదయాత్రపై దిశానిర్దేశం చేయనున్నారు. 
 
కాగా, ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించిన షర్మిల.. వారి అభిప్రాయాలను తీసుకున్నసంగతి తెలిసిందే.. మొదటల్లో అభిప్రాయ సేవకరణకే పరిమితం అయినా.. తర్వాత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించడం చేశారు.. ఇక, ఖమ్మం వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.. పార్టీ పెడుతున్నానంటూ ప్రకటించారు.. ప్రజా సమస్యలపై దీక్షలు సైతం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments