Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక నిమజ్జనంలో విషాదం - నీట మునిగి యువకుడి మృతి

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (13:38 IST)
నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాల్లో ఓ అపశృతి చోటుచేసుకుంది. ఈ నిమజ్జమనంలో ఓ యువకుడు మృతి చెందారు. గణేష్ విగ్రహాలను నిమజ్జనం సందర్భంగా వాగులో దిగిన ఓ యువకుడు నీళ్లలో మునిగి మృత్యువాత పడ్డాడు. 
 
ఈ విషాదకర సంఘటన బోధన్ మండలం నాగంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన దయానంద్ అనే వ్యక్తి నిమజ్జనం కోసం వాగులో దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
 
శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మృతదేహం కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా..ఆదివారం ఉదయం బయటపడింది. దయానంద్‌ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments