Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్‌ను అమృత ఎంతంగా ప్రేమించిందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో సంచలన౦ సృష్టించింది మిర్యాలగూడ పరువు హత్య కేసు. ప్రణయ్, అమృతల ప్రి-వెడ్డింగ్ ఆల్బమ్ చూసినవారంతా అయ్యో పాపం అంటున్నారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారనీ, వారిని విడదీయడానికి మనసెలా ఒప్పిందంటూ వాపోతున్నారు.

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (12:54 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలన౦ సృష్టించింది మిర్యాలగూడ పరువు హత్య కేసు. ప్రణయ్, అమృతల ప్రి-వెడ్డింగ్ ఆల్బమ్ చూసినవారంతా అయ్యో పాపం అంటున్నారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారనీ, వారిని విడదీయడానికి మనసెలా ఒప్పిందంటూ వాపోతున్నారు. 
 
అమృతకు అధైర్యపడకు అంటూ అనేకమంది సోషల్ మీడియాలో ధైర్యం నూరుపోస్తున్నారు. అమృత-ప్రణయ్‌లు పిచ్చి ప్రేమికులని చెబుతున్నారు ప్రణయ్ స్నేహితులు. ఒకరిని వదలి మరొకరు ఒక్క నిమిషం కూడా ఉండేవారు కాదని చెబుతున్నారు. 
 
ప్రణయ్‌తో అమృత పెళ్లయిన తరువాత మాత్రమే ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిందని చెబుతున్నారు. ప్రణయ్ లేకుండా అమృత జీవితాన్ని ఊహించలేం అంటున్నారు ప్రణయ్ కుటుంబసభ్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments