Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ అంతా మీ గుప్పెట్లో పెట్టుకుని మమ్మల్ని అంటారేం? భాజపాపై మంత్రి ఈటెల బాణాలు

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (17:27 IST)
ఈ దారుణమైన కరోనా కష్టకాలంలో ప్రాణవాయువు అందక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ వైద్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. భాజపా నాయకులు బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారనీ, అన్నీ కేంద్రం గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాలపై నిందారోపణలు చేయడం దారుణమన్నారు.
 
తమకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలాని కేంద్రాన్ని అడిగితే కేవలం 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారు. ఇవన్నీ తెలియకుండా తమపై భాజపా నాయకులు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
 
కరోనా కట్టడికి తాము గట్టి చర్యలు తీసుకుంటున్నామనీ, శుక్రవారం నుంచి జిల్లా డయాగ్రోస్టిక్స్ హబ్స్ ప్రారంభమవుతాయన్నారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నవారికి రక్తపరీక్షలు చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని చూస్తుంటామని చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments